Congress: మాదిగలకు ఎంపీ స్థానాల కోసం.. మోత్కుపల్లి నిరాహార దీక్ష

కాంగ్రెస్‌ (Congress) పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు నిరాహార దీక్షకు దిగారు. మాదిగలకు కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు స్థానాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Published : 18 Apr 2024 11:39 IST

కాంగ్రెస్‌ (Congress) పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు నిరాహార దీక్షకు దిగారు. మాదిగలకు కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు స్థానాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Tags :

మరిన్ని