Pakistan: అఫ్గానిస్థాన్ శరణార్థులను వెనక్కి పంపేందుకు పాక్ ప్రయత్నాలు
అఫ్గానిస్థాన్ శరణార్థులను వెనక్కి పంపేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. తమదేశంలో అక్రమంగా ఉంటున్నవారు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేదంటే బలవంతంగా బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు అఫ్గాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన 24 ఆత్మాహుతి దాడుల్లో అఫ్గాన్ పౌరుల ప్రమేయాన్ని గుర్తించిన పాకిస్థాన్ అక్కడి ఉగ్రసంస్థలే దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తోంది.
Published : 04 Oct 2023 18:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి