Crime news: ఉత్తర్‌ప్రదేశ్‌లో యువతి హత్య.. తండ్రే హంతకుడిగా నిర్ధరణ

ఉత్తర్‌ప్రదేశ్ మథురలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతిని చంపి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి రోడ్డు పక్కన పడేసిన ఘటన పరువు హత్యగా పోలీసులు నిర్ధరించారు. 22ఏళ్ల ఆయుషీ యాదవ్‌ని ఆమె తండ్రే తుపాకీతో కాల్చిచంపినట్లు పోలీసులు గుర్తించారు. యువతి హత్యకు ఆమె తల్లి, సోదరుడు కూడా తండ్రికి సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Published : 22 Nov 2022 10:03 IST

ఉత్తర్‌ప్రదేశ్ మథురలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతిని చంపి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి రోడ్డు పక్కన పడేసిన ఘటన పరువు హత్యగా పోలీసులు నిర్ధరించారు. 22ఏళ్ల ఆయుషీ యాదవ్‌ని ఆమె తండ్రే తుపాకీతో కాల్చిచంపినట్లు పోలీసులు గుర్తించారు. యువతి హత్యకు ఆమె తల్లి, సోదరుడు కూడా తండ్రికి సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు