Crime news: ఉత్తర్ప్రదేశ్లో యువతి హత్య.. తండ్రే హంతకుడిగా నిర్ధరణ
ఉత్తర్ప్రదేశ్ మథురలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతిని చంపి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి రోడ్డు పక్కన పడేసిన ఘటన పరువు హత్యగా పోలీసులు నిర్ధరించారు. 22ఏళ్ల ఆయుషీ యాదవ్ని ఆమె తండ్రే తుపాకీతో కాల్చిచంపినట్లు పోలీసులు గుర్తించారు. యువతి హత్యకు ఆమె తల్లి, సోదరుడు కూడా తండ్రికి సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published : 22 Nov 2022 10:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?