Chandrababu: గ్రూప్-1 అక్రమాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి:చంద్రబాబు

గ్రూప్-1 అక్రమాలపై కోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పు చేసిన వాళ్లు ఉరేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కన్పించేలా అక్రమాలు చేస్తూనే బుకాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను వైకాపా ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Published : 15 Mar 2024 16:26 IST

గ్రూప్-1 అక్రమాలపై కోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పు చేసిన వాళ్లు ఉరేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కన్పించేలా అక్రమాలు చేస్తూనే బుకాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను వైకాపా ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Tags :

మరిన్ని