GHMC: ప్రజాపాలన దరఖాస్తుల్లోని డేటా సురక్షితమే : రోనాల్డ్ రోస్
ప్రజాపాలన దరఖాస్తుల్లోని సమాచార భద్రతపై అనుమానాలొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాపాలన డేటా ఎంట్రీని పరిశీలించిన కమిషనర్.. నమోదైన ప్రతి దరఖాస్తు భద్రంగా ఉందని వెల్లడించారు. దరఖాస్తుల తరలింపులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
Updated : 11 Jan 2024 14:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?