GHMC: ప్రజాపాలన దరఖాస్తుల్లోని డేటా సురక్షితమే : రోనాల్డ్ రోస్

ప్రజాపాలన దరఖాస్తుల్లోని సమాచార భద్రతపై అనుమానాలొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాపాలన డేటా ఎంట్రీని పరిశీలించిన కమిషనర్.. నమోదైన ప్రతి దరఖాస్తు భద్రంగా ఉందని వెల్లడించారు. దరఖాస్తుల తరలింపులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 

Updated : 11 Jan 2024 14:01 IST

ప్రజాపాలన దరఖాస్తుల్లోని సమాచార భద్రతపై అనుమానాలొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాపాలన డేటా ఎంట్రీని పరిశీలించిన కమిషనర్.. నమోదైన ప్రతి దరఖాస్తు భద్రంగా ఉందని వెల్లడించారు. దరఖాస్తుల తరలింపులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు