Peddireddy: రోడ్డు వేయకపోతే.. ఓటు వేయం!: మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో నిరసన సెగ తగిలింది. మనేంపల్లిలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న వైకాపా ప్రజాప్రతినిధులను.. గౌరిగానిపల్లి ప్రజలు అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా గ్రామానికి రోడ్డు లేదంటూ నిరసన తెలిపారు. మంత్రి వచ్చి.. సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయబోమని గ్రామస్థులు తెగేసి చెప్పారు.

Published : 10 Jan 2024 21:52 IST

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో నిరసన సెగ తగిలింది. మనేంపల్లిలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న వైకాపా ప్రజాప్రతినిధులను.. గౌరిగానిపల్లి ప్రజలు అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా గ్రామానికి రోడ్డు లేదంటూ నిరసన తెలిపారు. మంత్రి వచ్చి.. సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయబోమని గ్రామస్థులు తెగేసి చెప్పారు.

Tags :

మరిన్ని