Peddireddy: రోడ్డు వేయకపోతే.. ఓటు వేయం!: మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో నిరసన సెగ తగిలింది. మనేంపల్లిలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న వైకాపా ప్రజాప్రతినిధులను.. గౌరిగానిపల్లి ప్రజలు అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా గ్రామానికి రోడ్డు లేదంటూ నిరసన తెలిపారు. మంత్రి వచ్చి.. సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయబోమని గ్రామస్థులు తెగేసి చెప్పారు.
Published : 10 Jan 2024 21:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు