Sajjala: వచ్చే ఎన్నికలపై ప్రస్తుత ఎమ్మెల్సీ ఫలితాలు ప్రభావం చూపబోవు: సజ్జల రామకృష్ణారెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెదేపా(TDP)వి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.  పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే తెదేపా వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలని సూచించారు.  ఈ రకంగాను ఈ ఎన్నికలు  ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించబోవని చెప్పారు. ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టం చేశారు.  

Published : 18 Mar 2023 19:50 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెదేపా(TDP)వి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.  పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే తెదేపా వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలని సూచించారు.  ఈ రకంగాను ఈ ఎన్నికలు  ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించబోవని చెప్పారు. ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టం చేశారు.  

Tags :

మరిన్ని