Andhra news: చంద్రబాబును ఇప్పటికే ‘క్విట్’ చేశారు కదా!: సజ్జల
బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసే ఆరోపణలు, విమర్శలను ప్రజలు నమ్మడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు సీఎం వైఎస్ జగన్కే ఉన్నాయని చెప్పారు.విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Published : 06 May 2022 22:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్