Pratidhwani: విశాఖ రైల్వే జోన్ ఎప్పటికి..?
విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి లభించిన భరోసాల్లో ఒక ముఖ్యమైన అంశం రైల్వేజోన్ ఏర్పాటు. రాష్ట్రం విడిపోయి ఎనిమిదిన్నరేళ్లు గడుస్తున్నా అసలు పురోగతే కనిపించడం లేదు. విభజన హామీల అమలుపై మంగళవారం దిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా మరోసారి ఇదే తీవ్ర చర్చనీయాంశం అయింది. జోన్ ఎప్పటికని రేగిన దుమారంపై త్వరలోనే అంటూ ప్రకటన చేసింది కేంద్రప్రభుత్వం. మరి ఆ త్వరలో ఎప్పటికి? ఇంతకాలంగా రైల్వేజోన్ను అడ్డుకుంటున్నదేంటి? అడ్డంకులు దాటి హామీల అమలు సాధించేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : 28 Sep 2022 20:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM