TS News: జోగినీలకు ఎన్నాళ్లీ అన్యాయం?.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారసులు
జోగినీ వ్యవస్థ.. కట్టుబాట్ల పేరిట అభం శుభం తెలియని బాలికలు, వయసుకొచ్చిన యువతులను దేవుడికిచ్చి పెళ్లిచేసే దురాచారం. ప్రస్తుతం ఇది దాదాపు అంతమైనా దాని దుష్పరిణామాలను కొన్ని కుటుంబాలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నాయి. అప్పట్లో జోగినీలు ఎదుర్కొన్న అసమానతలు, అవహేళనలు, అవమానాలు, వివక్షను వారి పిల్లలు ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జోగినీ కుటుంబీకుల సంక్షేమంపై దృష్టి సారించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో వేళ్లూనుకున్న ఈ వ్యవస్థ దుష్పరిణామాలు, జోగినీలు వారి వారసత్వం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వీడియో..
Updated : 27 Mar 2024 12:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!