Telangana news: ఆర్థికశాఖ అభ్యంతరాలపై వివరణకు సిద్ధం..
రుణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి నివేదించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ఆర్థికశాఖ సమీక్షలో చెప్పిన అంశాల ఆధారంగా రాష్ట్ర వాదనలను పంపనున్నారు. కొత్త రాష్ట్రం, ప్రజల ఆకాంక్షలు, ప్రత్యేక పరిస్థితులు సహా ఆర్థిక సామర్థ్యం లాంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Published : 12 May 2022 10:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?