Ap News: అధ్యాపకులే కీచకులుగా మారుతున్నారా..?
చదువుతో పాటు సంస్కారాన్ని బోధించాల్సిన అధ్యాపకులు విద్యార్థునుల పాలిట కీచకుల్లా మారారు. వెకిలి చేష్టలతో వేధిస్తున్నారు. ప్రశ్నించిన మహిళా అధ్యాపకులనూ విడిచిపెట్టలేదు. సంరక్షించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అరాచకాలపై పోరాడుతున్న విద్యార్థులనూ ప్రలోభాలకు గురిచేసి వర్గాలుగా విడగొట్టారు. ఈ దుస్థితి సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
Published : 20 Apr 2022 10:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి