TS News: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
శ్రీరాముడి పట్టాభిషేకానికి హాజరైన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముందుగా ఆలయాన్ని దర్శించుకున్నారు. వేదపండితులు గవర్నర్కు స్వాగతం పలికి శ్రీరాముడి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు సహా వేద ఆశీర్వచనం అందించారు. భారతీయుల గుండెల్లో రాముడు ఎప్పుడూ ఉంటాడని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు.
Published : 18 Apr 2024 14:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!