TS News: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

శ్రీరాముడి పట్టాభిషేకానికి హాజరైన తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ముందుగా ఆలయాన్ని దర్శించుకున్నారు. వేదపండితులు గవర్నర్‌కు స్వాగతం పలికి శ్రీరాముడి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు సహా వేద ఆశీర్వచనం అందించారు. భారతీయుల గుండెల్లో రాముడు ఎప్పుడూ ఉంటాడని ఈ సందర్భంగా గవర్నర్‌ అన్నారు.

Published : 18 Apr 2024 14:08 IST

శ్రీరాముడి పట్టాభిషేకానికి హాజరైన తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ముందుగా ఆలయాన్ని దర్శించుకున్నారు. వేదపండితులు గవర్నర్‌కు స్వాగతం పలికి శ్రీరాముడి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు సహా వేద ఆశీర్వచనం అందించారు. భారతీయుల గుండెల్లో రాముడు ఎప్పుడూ ఉంటాడని ఈ సందర్భంగా గవర్నర్‌ అన్నారు.

Tags :

మరిన్ని