MLAs Bribery case: సీబీఐకి ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అప్పీల్‌కు రాష్ట్ర ప్రభుత్వం

భారాస ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సీఎం మీడియా సమావేశం ఆధారంగా ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయడం తగదని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. కేంద్రం పరిధిలోని సీబీఐకి కేసును అప్పగించడమంటే.. కేసు అవసరం లేదనట్లేనని అప్పీలులో ప్రభుత్వం తెలిపింది.

Published : 04 Jan 2023 20:24 IST

భారాస ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సీఎం మీడియా సమావేశం ఆధారంగా ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయడం తగదని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. కేంద్రం పరిధిలోని సీబీఐకి కేసును అప్పగించడమంటే.. కేసు అవసరం లేదనట్లేనని అప్పీలులో ప్రభుత్వం తెలిపింది.

Tags :

మరిన్ని