AP Bifurcation: సజ్జల వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ నాయకులు

ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు.. ఏ అవకాశం దొరికినా తమ పార్టీ మద్దతిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సజ్జల వ్యాఖ్యలను అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ఏపీని అభివృద్ధి చేసుకోలేక.. ఇలాంటి అనవసర మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపాను మోదీ.. పావుగా వాడుకుంటున్నారని సీపీఐ ఆరోపించింది. మరోవైపు ఆంధ్రను మళ్లీ మద్రాసులో కలిపేందుకు ఏపీ నేతలు సిద్ధమా? అనితెరాస ఎదురుదాడికి దిగింది.

Published : 09 Dec 2022 12:47 IST

ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు.. ఏ అవకాశం దొరికినా తమ పార్టీ మద్దతిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సజ్జల వ్యాఖ్యలను అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ఏపీని అభివృద్ధి చేసుకోలేక.. ఇలాంటి అనవసర మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపాను మోదీ.. పావుగా వాడుకుంటున్నారని సీపీఐ ఆరోపించింది. మరోవైపు ఆంధ్రను మళ్లీ మద్రాసులో కలిపేందుకు ఏపీ నేతలు సిద్ధమా? అనితెరాస ఎదురుదాడికి దిగింది.

Tags :

మరిన్ని