Viral Video: జేసీబీతో ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు
మహారాష్ట్రలో ఏటీఎం యంత్రాన్ని దొంగలు ఏకంగా జేసీబీతో పెకిలించి ఎత్తుకుపోవడం కలకలం రేపింది. సాంగ్లీలోని మిరాజ్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published : 24 Apr 2022 19:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ