Agnipath: అగ్నిపథ్ ఆందోళన.. గాంధీ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన రేవంత్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళనల్లో గాయపడిన యువకుల్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పరామర్శించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆస్పత్రి వెనక గేటు నుంచి వెళ్లి బాధితులను కలిశారు
Published : 18 Jun 2022 20:13 IST
Tags :