TTD: తితిదే ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం: తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి

తితిదే (TTD) ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు.

Published : 26 Dec 2023 15:34 IST

తితిదే (TTD) ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు.

Tags :

మరిన్ని