Secunderabad: ఇంట్లోని బోర్ నుంచి ఎగిసిపడుతున్న నీరు.. స్థానికుల్లో ఆశ్చర్యం
సికింద్రాబాద్ అల్వాల్ హిల్స్లో బోర్ వేసిన తర్వాత నీరు బయటకు వెదజల్లుతోంది. ఇంట్లోని బోర్ నుంచి అధిక ఒత్తిడితో నీరు పైకి వెదజల్లుతుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దాదాపు పది మీటర్లపైగా నీరు ఉబికివస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
Updated : 21 Oct 2023 14:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!