మంత్రి పెద్దిరెడ్డి ప్రసంగం ప్రారంభం కాకముందే సభ నుంచి వెనుదిరిగిన మహిళలు
అమాత్యుడి ప్రసంగం ప్రారంభం కాకముందే ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మహిళలు సమావేశ ప్రాంగణం నుంచి జారుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఆరుమండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటనలో భాగంగా ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ‘మంత్రి మాట్లాడుతున్నారు కూర్చోండి’.. అంటూ వైకాపా నాయకులు విజ్ఞప్తిచేస్తున్నా మహిళలు గుంపులుగుంపులుగా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.
Published : 03 Mar 2024 22:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు