YSRCP: వైకాపా ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని!: సొంత పార్టీ ఎంపీపీ కంటతడి
రౌతులపూడి: వైకాపా (YSRCP) ఎమ్మెల్యే తనతో పాటు తన భర్తపై దాడి చేశారని అదే పార్టీకి చెందిన మహిళా ఎంపీపీ (MPP) ఆరోపించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి ఓ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే పూర్ణచంద్ర అనుచరులే దాడి చేశారంటూ వీడియోలో ఎంపీపీ పేర్కొన్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ కంటతడి పెట్టారు.
Updated : 13 Jun 2023 12:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో