Chandrababu: ఎన్టీఆర్ శత జయంతి.. ప్రపంచవ్యాప్తంగా 100 సభలు: చంద్రబాబు
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో (NTR Centenary Celebrations) భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా 100 సభలు నిర్వహించనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) వెల్లడించారు. ఈ మేరకు రాజమండ్రి మహానాడు 100వ సభగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల వెండి నాణేలు ముద్రించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Published : 29 Mar 2023 22:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’