బ్రేకింగ్

breaking
06 May 2024 | 15:13 IST

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డికి సమాచారం అందించింది.  ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు