Chandrababu: భారత్‌ - పాక్‌ మ్యాచ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డుల ప్రదర్శన

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా క్రికెట్‌ మైదానంలోనూ ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు.

Updated : 16 Oct 2023 06:55 IST

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా క్రికెట్‌ మైదానంలోనూ ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా కొందరు ‘ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌’’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని