ఆధ్యాత్మికత భారత్కు ఆత్మ
‘ఆధ్యాత్మికత’ భారతదేశానికి ఆత్మవంటిదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ‘ఉద్ఘోష్’ పేరిట నగరంలోని బీఎం బిర్లా సైన్స్
నేతాజీ జయంత్యుత్సవాల్లో హరియాణా గవర్నర్ దత్తాత్రేయ
ప్రసంగిస్తున్న చిన జీయర్స్వామి. చిత్రంలో గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్గౌడ్
నారాయణగూడ, న్యూస్టుడే: ‘ఆధ్యాత్మికత’ భారతదేశానికి ఆత్మవంటిదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ‘ఉద్ఘోష్’ పేరిట నగరంలోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కరా ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి దత్తాత్రేయ ప్రసంగిస్తూ.. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండటానికి గొప్ప సైనిక శక్తిని తయారు చేసుకోవాలని, సూపర్ పవర్ దేశాల సరసన భారత్ను నిలబెట్టడమే నేతాజీకి మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఆనాడు నేతాజీ, నేడు ప్రధాని మోదీ చేస్తోంది దేశాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్గా’ తీర్చిదిద్దే ప్రయత్నమే అన్నారు. రాష్ట్ర మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. యువత నిజాయతీ, ప్రేమతో దేశభక్తిని పెంపొందించుకుని, దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సైతం సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణలో యాదాద్రి, శంషాబాద్లోని సమతామూర్తి పుణ్యక్షేత్రాలు దేశసంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉన్నాయన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్స్వామి ప్రసంగిస్తూ.. ఏ ఆశయం, లక్ష్యం కోసమైతే నేతాజీ తన సర్వస్వాన్ని త్యాగం చేశారో.. ఆ ఫలాలు మనమంతా ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. దేశం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించినవారిని స్మరించుకున్నప్పుడే మనలో నూతనోత్తేజం కలుగుతుందన్నారు. అనంతరం దేశ, సమాజ సేవ చేస్తున్న పలువురిని సత్కరించారు. నిర్వాహకులు మనీష్ అగర్వాల్, డా.నిషితా, భాజపా మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి పాల్గొన్నారు. రాయ్ చౌదరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
[ 09-05-2024]
ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
సన్నద్ధత కరవై.. గాలిలో దీపమై
[ 09-05-2024]
ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ శాఖల సన్నద్ధత లోపంతో నగరంలో కొన్ని వేల మందికి మంగళవారం కాళరాత్రిగా మారింది. -
ఉపాధి.. బతుకులు సమాధి
[ 09-05-2024]
నాలుగు రోజుల క్రితమే నగరానికి ఉపాధి కోసం వచ్చిన కుటుంబం.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు త్వరలోనే సొంతూళ్లకు వెళ్దామనుకుని సిద్ధం చేసుకున్న దంపతులు.. తాము కష్టపడి పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని కలలుగన్న తల్లిదండ్రులు. -
సారొచ్చారు.. హోరెత్తించారు
[ 09-05-2024]
తెలంగాణ హక్కులు కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో భారాస సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. -
ఇంజినీర్లకు దావత్ తెచ్చిన తంటా
[ 09-05-2024]
మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఎల్బీనగర్లో నిర్వహించిన ఓ దావత్కు కొందరు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు హాజరైన ఉదంతంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సుమారు 10 మంది అధికారులకు మెమో జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది -
విజయానికి ఎంత దూరంలో ఉన్నాం..
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. -
ఆడపిల్లని చేరదీసి.. అంగడిబొమ్మగా చేసి
[ 09-05-2024]
ఎవరూ లేని ఓ చిన్నారిని చేరదీసిన మహిళ.. ఆమెను పెంచి, పోషించి చివరికి వ్యభిచార కూపంలోకి దింపింది. -
నాలాల్లో తేలుతున్న ప్రాణాలు
[ 09-05-2024]
వానలు మొదలవడంతోనే.. మంగళవారం ఇద్దరు అమాయకులు బేగంపేట వద్ద నాలాలో పడి చనిపోయారు. -
కమలం వెంటుంది.. అభివృద్ధి ముందుంది
[ 09-05-2024]
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అవసరం. ఐటీ కారిడార్ను ఇటువైపు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. -
ఉపాధి పెంచుతా.. విద్య, వైద్యం అందిస్తా
[ 09-05-2024]
‘‘హైదరాబాద్ లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటే ప్రధాన కారణం బోగస్ ఓట్లే. వాటిని తొలగించి ఎన్నికల అధికారులు పారదర్శకంగా పోలింగ్ నిర్వహిస్తే కచ్చితంగా మేమే విజయం సాధిస్తాం. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. 40 మంది సస్పెన్షన్
[ 09-05-2024]
పార్లమెంటు ఎన్నికల నిర్వహణను అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 40 మంది అధికారులపై జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) రోనాల్డ్రాస్ బుధవారం వేటు వేశారు. -
తమిళిసైపై ఎన్నికల కమిషన్కు భారాస ఫిర్యాదు
[ 09-05-2024]
మాజీ గవర్నర్ తమిళిసైపై భారాస ప్రధాన కార్యదర్శి ప్రొ.ఎం.శ్రీనివాస్రెడ్డి బుధవారం ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
మురుగు సమస్య తీరిస్తేనే ఓటేస్తాం
[ 09-05-2024]
ప్రతి ఎన్నికల్లో మాటలు చెబుతారు.. మళ్లీ కంటికి కనిపించరు.. ఏళ్లుగా ఈ సమస్య గురించి ఎమ్మెల్యే నుంచి అధికారులదాకా తీసుకెళ్లినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. -
చివరి ప్రయత్నంగా.. సకుటుంబ సమేతంగా
[ 09-05-2024]
కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో మన వెంట ముందుండి నడిచేది కుటుంబం మాత్రమే. మన గెలుపోటముల వెంట నిలిచేది వారే. పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
ప్రధాని నరేంద్రమోదీని కలిసిన డాక్టర్ రఘురాం
[ 09-05-2024]
కిమ్స్- ఉషాలక్ష్మి రొమ్ము కేన్సర్ చికిత్స కేంద్రం డైరెక్టర్, ప్రముఖ కేన్సర్ వైద్యుడు డాక్టర్ రఘురాం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం ఇక్కడ రాజ్భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఇంజినీర్స్కాలనీలో దారుణ హత్య
[ 09-05-2024]
ఇంజినీర్స్ కాలనీలో దారుణహత్య చోటుచేసుకుంది. రాడ్తో తలపై కొట్టి చంపిన ఆగంతుకుడు మృతదేహంపై పసుపు, కారం చల్లి హత్యకు ఉపయోగించిన రాడ్తో ఉడాయించాడు. -
భవనం పై కప్పు కూలి కార్మికుడి దుర్మరణం
[ 09-05-2024]
నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై అంతస్తు శ్లాబ్ (పై కప్పు) కూలి కార్మికుడి మీద పడటంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన తాండూరులో బుధవారం జరిగింది. -
సమయం లేదు మిత్రమా..!
[ 09-05-2024]
సార్వత్రిక సమరం (2024) చివరి అంకానికి చేరుకుంది. ఇక మిగిలింది కేవలం 3 రోజులే కావడంతో అభ్యర్ధులు ‘సమయం లేదు మిత్రమా’ అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. -
అంధ విద్యార్ధి ఇంటి వద్ద శౌచాలయం నిర్మించండి
[ 09-05-2024]
డిల్లీలోని జాతీయ న్యాయ కళాశాలలో మూడో సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచెడ్కు చెందిన అంధ విద్యార్ధి మాల అభిషేక్ తన ఇంట్లో శౌచాలయం లేక పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ అక్కడి అసెస్బిలిటి కమిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా
[ 09-05-2024]
సమస్మాతక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వికారాబాద్ డీస్పీ శ్రీనివాస్రెడ్డి మోమిన్పేట సీఐ ఆంజనేయులు ఎస్సై అరవింద్లకు సూచించారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: డిఎస్పీ
[ 09-05-2024]
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పరిగి డీ…ఎస్పీ కరుణా సాగర్రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి