logo

కమనీయం.. శ్రీవేంకటేశ్వర కల్యాణం

గోవిందా నామస్మరణతో మండలంలోని గుండంపల్లి గ్రామం పులకరించిపోయింది. ప్రకృతి ఒడితో నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత ఆలయంలో బుధవారం వేకువజామునే ప్రధానమూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ, యంత్రస్థాపన, ధ్వజ, శిఖర ప్రతిష్ఠాపన  కార్యక్రమాలు నిర్వహించారు.

Published : 02 Feb 2023 02:22 IST

దిలావర్‌పూర్‌, న్యూస్‌టుడే : గోవిందా నామస్మరణతో మండలంలోని గుండంపల్లి గ్రామం పులకరించిపోయింది. ప్రకృతి ఒడితో నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత ఆలయంలో బుధవారం వేకువజామునే ప్రధానమూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ, యంత్రస్థాపన, ధ్వజ, శిఖర ప్రతిష్ఠాపన  కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యజ్ఞాచార్యులు సంజయ్‌శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఏఐసీసీ అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.
శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని