logo

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు 82 రోజులకు గాను లెక్కించారు.

Updated : 28 Mar 2024 20:47 IST

మోపిదేవి: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు 82 రోజులకు గాను లెక్కించారు. దీంతో రూ. 79,69,009 నగదు, వెండి 2 కేజీల 125 గ్రాములు, బంగారం 71 గ్రాములు, అమెరికా డాలర్స్  104 వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్ .ఎస్ చక్రధరరావు తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ సూపర్డెంట్ బొప్పాన సత్యనారాయణ , ఎస్టేట్ దేవాలయాల సిబ్బంది, కృష్ణాజిల్లా దేవాదాయ శాఖ తనిఖీ అధికారి శ్రీనివాసరావు పోలీసులు, భక్తులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని