విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మండలంలోని కెశింగవరం గ్రామానికి చెందిన నాగరాజు (48) ఏండ్లుపలొడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
కె. శింగవరం (సి.బెళగల్): మండలంలోని కెశింగవరం గ్రామానికి చెందిన నాగరాజు (48) ఏండ్లుపలొడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన గ్రామస్థులను విషాదచాయలో ముంచెంత్తింది. స్థానికంగా మిరప పొలంలోకి రైతులను తీసుకొని వెళ్తున్న వాహనంపై కూర్చొని వెళ్తుండగా నాగరాజుకు విద్యుత్తు లైన్లు తగిలాయి. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ‘మేటి’.. ఉపాధి లూటీ
[ 28-04-2024]
పేదల కడుపు నింపేందుకు రూపొందించిన ఉపాధి హామీ పథకం పెద్దలకు వరంలా మారింది. కూలీల కడుపుకొట్టి అధికార పార్టీ గ్రామ నాయకుల జేబులు నింపుకొంటున్నారు. -
‘పశ్చిమ’ రైతుకు జగన్ ఉరి
[ 28-04-2024]
నిత్యం కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత పల్లెలను సస్యశ్యామలం చేసేందుకు 2003లో తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి బీవీ మోహన్రెడ్డి రూ.177 కోట్లతో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. -
‘అధికారం’లో విభేదాల మంట
[ 28-04-2024]
కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైకాపాలో విభేదాలు తారస్థాయికి చేరాయి.. ఏకంగా పార్టీ జెండాలను తగలబెడుతున్నారు.. గూడూరు మండలం ఆర్.కానాపురంలో సర్పంచి మునిస్వామి వర్గీయులు, జడ్పీటీసీ సభ్యుడు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
జగనన్న పాలన.. అంగన్వాడీల వేదన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.4500 తర్వాత రూ.7వేలు ఆ తర్వాత రూ.10,500లకు పెంచారు. -
రూ.50.13 లక్షల విలువ చేసే బంగారం సీజ్
[ 28-04-2024]
ఆదోని పట్టణంలో ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా బంగారు ఆభరణాలను తరలిస్తున్న ముంబయికి చెందిన వ్యక్తిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ఆభరణాలు సీజ్ చేసినట్లు శిక్షణ డీఎస్పీ ధీరజ్, సీఐ తేజమూర్తి తెలిపారు. -
పెత్తందారీ పాలనలో రాష్ట్రం నాశనం
[ 28-04-2024]
పెత్తందారీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఆరోపించారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం మరోసారి వచ్చిందంటే అరాచక పాలనే ఉంటుందని కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. -
తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
[ 28-04-2024]
తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
రాష్ట్ర భవిష్యత్తుకు ఆలోచించి ఓటెయ్యండి
[ 28-04-2024]
జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
రాష్ట్రంలో కూటమి అభ్యర్థులదే విజయం
[ 28-04-2024]
ఏపీలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
బాబు పర్యటనను విజయవంతం చేయండి
[ 28-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. -
ఘాట్ రోడ్డుకు ‘జగన్’ గండం
[ 28-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే కర్నూలు- గుంటూరు రహదారే కీలకం. ఇది నల్లమల మీదుగా వెళ్తోంది. -
‘ఆమె’ చేతిలో గెలుపు
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది. -
బుగ్గన నామినేషన్ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తాం: తెదేపా
[ 28-04-2024]
బుగ్గన నామినేషన్ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తామని తెదేపా లీగల్సెల్న్యాయవాదులు శ్రీనివాసభట్టు, కోట్లహరిశ్చంద్రారెడ్డి, నాగేశ్వరరావుయాదవ్, శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని నిబంధన ఉన్నా కొందరూ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించి వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నారు. -
నేడు చంద్రబాబు రాక
[ 28-04-2024]
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. -
‘ఏక’స్వామ్య కోటకు బీటలు
[ 28-04-2024]
అవుకు మండలంలో కాటసాని, చల్లా కోటకు బీటలు పడ్డాయి.. 50 ఏళ్ల తర్వాత అక్కడ తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. ఆయా గ్రామాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడుతున్నాయి. -
యువ ఓటర్లకు బహుమతి
[ 28-04-2024]
ఓటు హక్కు విలువను తెలియజేస్తూ 30 సెక్షన్ల నివిడి గల వీడియోను తయారు చేసి జిల్లా స్వీప్ నోడల్ అధికారికి మెయిల్...
తాజా వార్తలు (Latest News)
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం