logo

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మండలంలోని కెశింగవరం గ్రామానికి చెందిన నాగరాజు (48) ఏండ్లుపలొడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

Published : 28 Mar 2024 20:42 IST

కె. శింగవరం (సి.బెళగల్): మండలంలోని కెశింగవరం గ్రామానికి చెందిన నాగరాజు (48) ఏండ్లుపలొడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన గ్రామస్థులను విషాదచాయలో ముంచెంత్తింది. స్థానికంగా మిరప పొలంలోకి రైతులను తీసుకొని వెళ్తున్న వాహనంపై కూర్చొని వెళ్తుండగా నాగరాజుకు విద్యుత్తు లైన్లు తగిలాయి. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని