ఆదరణ కరవు.. కన్నీరే తోడు
సంస్థాన్నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన గంగదేవి తిరుమలేష్, గంగదేవి హరిణి దంపతులు. పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. వీరికి నలుగురు సంతానం.
నలుగురు పిల్లలతో కలిసి విలపిస్తున్న హరిణి
నిలువ నీడ లేదు సరికదా కనీసం తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తున్నారు. పచ్చడి, కారం మెతుకులు తింటూ కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఇంటి పెద్ద దిక్కు దూరం కావడంతో తల్లీ, నలుగురు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీరి పరిస్థితిపై న్యూస్టుడే కథనం..
- సంస్థాన్నారాయణపురం, భువనగిరి, న్యూస్టుడే
సంస్థాన్నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన గంగదేవి తిరుమలేష్, గంగదేవి హరిణి దంపతులు. పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. వీరికి నలుగురు సంతానం. మానస(9), సంతోష్ని(8), మాధురి దీక్షిత్(7) చరణ్(5). కుటుంబ పోషణ నిమిత్తం తిరుమలేష్ హైదరాబాద్లో పాఠశాల బస్సు నడిపేవారు. 2017లో జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందారు. దీంతో భార్య హరిణి, నలుగురు పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.
కారం మెతుకులతో వెళ్లదీస్తూ...
భర్త మరణంతో వీరు బతుకు పోరాటం చేస్తున్నారు. గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి రేషన్ కార్డు లేదు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కూడా అందడం లేదు. దీంతో బతుకు భారమవుతోంది. ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా.. 5 ఏళ్ల కుమారుడ్ని అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనంతో చిన్నారులు కడుపు నింపుకుంటున్నారు. ఒక్కో రోజు వంట చేయడానికి బియ్యం లేకుంటే ఇళ్లలో రేషన్ బియ్యం తీసుకొచ్చి వంట వండి తన పిల్లలకు కడుపు నింపి తాను పస్తులుంటోంది. ఒక్కో రోజు తిండి లేక ఖాళీ కడుపుతో నిద్రపోయిన సంఘటనలు ఉన్నాయి.
కుమారుడిని చంకనెత్తుకొని పత్తి ఏరుతున్న హరిణి
ఆకలితో ఉలిక్కి పడుతున్నారు: హరిణి
పిల్లలకు సరిగా తిండి పెట్టలేక పోతున్నా. ఒక్కొసారి ఆకలితో నిద్రలో ఉలిక్కి పడుతున్నారు. నాన్న ఎప్పుడు వస్తాడంటూ పిల్లలు అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది. నా నలుగురు పిల్లల కోసమే బతుకుతున్నా. నా ఐదేళ్ల కొడుకును చంకనెత్తుకొని కూలీ పనులకు వెళ్తున్నా. పొద్దంతా పని చేస్తే రూ.300 వస్తాయి. అవి ఏమాత్రం సరిపోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవకాశవాదులను ఓడించాలి: సీపీఎం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాదులను ఓడించి ప్రజాస్వామ్య వాదులను గెలిపించాలని ఐద్వా ఉపాధ్యక్షురాలు కేఎన్ ఆశలత అన్నారు. -
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి దీప్తి హోటల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. -
తీవ్ర ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
[ 05-05-2024]
తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
భారాస అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం
[ 05-05-2024]
పేద ప్రజలకు భారాస వల్లే లాభం చేకూరుతుందని భారాస నాయకులు అన్నారు. -
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!