Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Nene Naa: రెజీనా కీలక పాత్రలో నటించిన ‘నేనా నా’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
హైదరాబాద్: వైవిధ్యభరిత కథలతో ప్రయోగాలు చేస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది నటి రెజీనా (Regina Cassandra). ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నేనే నా’ (Nene Naa). కార్తీక్ రాజు తెరకెక్కించారు. రాజ్శేఖర్ వర్మ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్కు వచ్చింది. ‘ఓ మిస్టరీ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో రెజీనా ఆర్కియాలజిస్ట్గా కనిపించింది’
ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు?
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇందులో యువరాణిగా, ఆర్కియాలజిస్టుగా ద్విపాత్రాభినయం చేశారు రెజీనా. అడవిలో అనుమానాస్పదంగా చనిపోయిన ఓ విదేశీయుడి హత్య కేసులో పోలీసులు ఆర్కియాలజిస్ట్ దివ్య (రెజీనా) సహాయం తీసుకుంటారు. అయితే ఆ హత్య చేసింది దివ్య రూపంలోనే ఉన్న దమయంతి (రెజీనా) అని పోలీసుల విచారణలో తేలుతుంది. మరి ఆర్కియాలజిస్టు దివ్యకు, గత జన్మలో యువరాణి అయిన దమయంతికీ మధ్య సంబంధం ఏంటి? ఆ హత్య చేసింది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Maa Oori Polimera 2: ఓటీటీలోకి ‘పొలిమేర 2’.. వారికి 24 గంటల ముందే స్ట్రీమింగ్
సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..? -
Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’(jigarthanda double x) ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. -
Manoj Manchu: పవన్కల్యాణ్ మూవీ పేరుతో మంచు మనోజ్ కొత్త షో..!
Manoj Manchu: ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా అలరించేందుకు మంచు మనోజ్ సిద్ధమయ్యారు -
Naga Chaitanya: వైఫల్యాలు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పరు..: నాగచైతన్య
నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ దూత (Dhootha) డిసెంబర్ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్ జోరు పెంచింది. -
Rules Ranjann ott: ఓటీటీలో కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన ‘రూల్స్ రంజన్’ మూవీ ఎట్టకేలకు స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం.. విజేతలు ఎవరంటే..?
ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు వినోదం అందించిన పలువురు నటీనటులకు ఈ అవార్డులను అందించారు. -
Balakrishna: ఓటీటీలోనూ ‘భగవంత్ కేసరి’ హవా.. దర్శకుడికి కారు గిఫ్ట్..!
బాలకృష్ణ రీసెంట్ బ్లాక్బస్టర్ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth kesari) తాజాగా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం అత్యధిక వ్యూస్తో ట్రెండింగ్లోకి వచ్చింది. -
Dhootha: ‘దూత’లోఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు: నాగచైతన్య
నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ దూత (Dhootha) డిసెంబర్ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్ జోరు పెంచింది. -
Rashmika - Vijay Deverakonda: రష్మిక - విజయ్ దేవరకొండ.. లైవ్లో సీక్రెట్ చెప్పిన రణ్బీర్.. నటి షాక్
‘అన్స్టాపబుల్’ షోలో తాజాగా ‘యానిమల్’ (Animal) టీమ్ సందడి చేసింది.తమ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకుంది. -
Bhagavanth Kesari Ott: ఓటీటీలో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bhagavanth Kesari Ott Release: బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘భగవంత్ కేసరి’ ఓటీటీలోకి వచ్చేసింది. -
The Vaccine War Ott: ఓటీటీలో ‘ది వ్యాక్సిన్ వార్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది వ్యాక్సిన్ వార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది -
అలియాని హీరోయిన్గా తీసుకోవద్దని ఇద్దరు హీరోలు మెసేజ్ పెట్టారు: ప్రముఖ దర్శకుడు
కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’. తాజాగా ఈ కార్యక్రమంలో యువ హీరోలు సిద్ధార్థ్ మల్హోత్ర, వరుణ్ ధావన్ సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ రోజులు గుర్తు చేసుకున్నారు. -
Anurag Kashyap: ఆ విషయాన్ని తట్టుకోలేకపోయా.. రెండు సార్లు గుండెపోటుకు గురయ్యా: అనురాగ్ కశ్యప్
‘మ్యాగ్జిమమ్ సిటీ’ (Maximum City) ప్రాజెక్ట్ ఆగిపోవడంపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తాజాగా స్పందించారు. అర్ధాంతరంగా అది ఆగిపోవడం తనని ఎంతో బాధకు గురి చేసిందన్నారు. -
Oppenheimer: ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘ఓపెన్హైమర్’.. కండిషన్స్ అప్లయ్..!
హాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ ‘ఓపెన్హైమర్’ (Oppenheimer) ఓటీటీలోకి అడుగుపెట్టింది. -
Martin Luther King: ఓటీటీలోకి ‘మార్టిన్ లూథర్ కింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఏ ఓటీటీలో? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే? -
Leo: ఓటీటీలోకి ‘లియో’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విజయ్(Vijay) తాజా చిత్రం ‘లియో’ ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా అలరించనుంది. -
Rashmika: లైవ్లో విజయ్ దేవరకొండకు ఫోన్ చేసిన రష్మిక..
ప్రముఖ ఎంటర్టైనింగ్ టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ (Unstoppable With NBK)తాజా ఎపిసోడ్లో ‘యానిమల్’ టీమ్ సందడి చేసింది. దీని ప్రోమో తాజాగా విడుదలైంది. -
Arya: హీరో ఆర్య తొలి వెబ్సిరీస్.. ఉత్కంఠగా ‘ది విలేజ్’ ట్రైలర్
తమిళ హీరో ఆర్య నటించిన తొలి వెబ్సిరీస్ ‘ది విలేజ్’. తాజాగా ట్రైలర్ విడుదలైంది. -
The Railway Men: భోపాల్ గ్యాస్ దుర్ఘటన వెబ్ సిరీస్పై సర్వత్రా ఆసక్తి.. ఎందుకంటే!
మాధవన్ ప్రధాన పాత్రలో భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై తెరకెక్కిన ‘‘ది రైల్వే మెన్’’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రస్తుతం దీని కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
Tiger Nageswara Rao: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. -
Kareena Kapoor: యశ్తో నటించాలని ఉంది: కరీనా కపూర్
దక్షిణాది నటుడు యశ్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) పేర్కొన్నారు. ఆయన యాక్టింగ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!