Raghu Rama: పిఠాపురంలో పవన్‌కు 65వేల మెజార్టీ ఖాయం: రఘురామ

అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేద్దామని నర్సాపురం ఎంపీ, తెదేపా నేత రఘురామ కృష్ణరాజు పిలుపునిచ్చారు. 

Published : 09 Apr 2024 14:56 IST

చేబ్రోలు: అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేద్దామని నర్సాపురం ఎంపీ, తెదేపా నేత రఘురామ కృష్ణరాజు అన్నారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. పవన్‌, నాగబాబుతో మంచి సంబంధాలున్నాయని, ఎక్కడి నుంచి పోటీ చేసినా.. పవన్‌ తన తరఫున ప్రచారం చేస్తారని అన్నారు. జగన్‌ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో జనసేనానికి 65వేల ఓట్ల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని