23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం
తెలుగు సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన 23 మందికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 సంవత్సరానికిగాను గురువారం కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.
నారాయణగూడ, న్యూస్టుడే: తెలుగు సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన 23 మందికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 సంవత్సరానికిగాను గురువారం కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్రావు అధ్యక్షతన జరిగిన వేడుకకు రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్, సాహితీవేత్త డా.మంగారి రాజేందర్(జింబో) ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ జానపద కళల శాఖాధిపతి డా.లింగయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల డప్పు వాయిద్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, విస్తరణ సేవా విభాగం సహాయ సంచాలకుడు రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.
విభాగాల వారీగా అందుకున్న వారు..
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు(సాహిత్య విమర్శ), కొల్లాపురం విమల(మహిళాభ్యుదయం), కొడాలి వెంకటేశ్వరరావు(లలిత సంగీతం), ప్రసన్నకుమారి(శాస్త్రీయ సంగీతం), ఎస్.కె.బాబుజీ(జానపద కళలు), రంగరాజు పద్మజ(ఉత్తమ రచయిత్రి), నామని సుజాతాదేవి(ఉత్తమ రచయిత్రి), డా.కె.శ్రీదేవి(నవల), లలితారాజ్(ఉత్తమ నటి), మోహన్ సేనాపతి(ఉత్తమ నటుడు), గరికపాటి కాళీదాస్(నాటకరంగం), డా.ఆర్.ఎల్.వి.రమేశ్(ఆంధ్రనాట్యం), డా.ఎస్.పి.భారతి(కూచిపూడి), జీవీఎన్ రాజు(వ్యక్తిత్వ వికాసం), షరీఫ్ గోరా(హేతువాద ప్రచారం), డా.చేగోని రవికుమార్(గ్రంథాలయ సమాచార విజ్ఞానం), అనుముల శ్రీనివాస్ (గ్రంథాలయకర్త), మాదిశెట్టి గోపాల్(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), బి.వి.సత్యనగేశ్(ఇంద్రజాలం), మృత్యుంజయ(కార్టూనిస్టు), డా.నూనె వెంకటయ్య(జ్యోతిషం), సి.రామనాథశర్మ(ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు), గౌరి వేముల(చిత్రలేఖనం).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. -
షర్మిల, సునీత, బీటెక్ రవి పిటిషన్ల కొట్టివేత
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడవద్దని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన మూడు వెకేషన్ పిటిషన్లను కొట్టివేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు. -
రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత
రాజధాని నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. -
రైతులెవరూ ఆందోళన చెందొద్దు..
ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. -
నేనూ కేసీఆర్ బాధితుడినే!
తాను కేసీఆర్ బాధితుడినంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు సంచలన విషయాలను వెల్లడించారు. -
ఇక త్వరత్వరగా ధాన్యం తూకం!
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తుండటం.. లారీల కొరత, హమాలీల సమస్యతో రవాణాలో, తూకం వేయడంలో జాప్యమవుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ దృష్టి సారించింది. -
దలైలామాకు పీవీ స్మారక పురస్కారం
ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ‘భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారా’న్ని అందించింది. -
నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 9వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. -
యూరప్ వెళ్తా.. అనుమతించండి
విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. -
మత్తు దందాపై ఆబ్కారీ నిఘా..!
మత్తు దందాపై ఆబ్కారీశాఖ నిఘా తీవ్రతరం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై దాడులు ముమ్మరం చేసింది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ను జులై 8 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
నిర్మాణాల తొలగింపునకు ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదు: హైకోర్టు
ప్రైవేటు వ్యక్తులకు చెందిన నిర్మాణాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సికింద్రాబాద్ నుంచి ఖుర్దారోడ్కు 10, 11 తేదీల్లో ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్ స్టేషన్కు రెండు రోజులపాటు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. -
వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలి
గ్రూప్-1 పోస్టుల వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలని, ఆ పోస్టుల్లో పనిచేసే వారికి సమాన వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకం తెస్తాం
‘‘గడిచిన ఐదేళ్లుగా కేసీఆర్ అనుసరించిన విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. కఠినతర నిబంధనలతో రైతులందరికీ పంటల బీమా వర్తించలేదు. -
కాంగ్రెస్ సామాజిక మాధ్యమ కార్యదర్శులపై.. కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులను ఆదేశించండి
దిల్లీలో నమోదైన ఎఫ్ఐఆర్లో దర్యాప్తు పేరుతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సామాజిక మాధ్యమ రాష్ట్ర కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ పీసీసీ హైకోర్టును ఆశ్రయించింది. -
గౌరవెల్లి వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ నీటిపారుదల శాఖ కరీంనగర్ ఈఎన్సీకి గోదావరి బోర్డు మెంబర్ సెక్రటరీ అజిగేషన్ తాజాగా లేఖ రాశారు. -
దేవాదాయ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోండి
దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. -
ఫారెస్ట్ సర్వీస్లో తెలుగువారి సత్తా
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
-
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు
-
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్