CM KCR: దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా తెలంగాణ: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 8 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్‌గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన ప్రగతిని వివరించారు. 

Published : 02 Jun 2022 10:43 IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 8 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్‌గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన ప్రగతిని వివరించారు. 

Tags :

మరిన్ని