CM KCR: దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా తెలంగాణ: సీఎం కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 8 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్గార్డెన్లో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన ప్రగతిని వివరించారు.
Published : 02 Jun 2022 10:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM