National news: భాజపా దేశ ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోంది: కాంగ్రెస్!
దేశంలో అధికార భాషగా హిందీపై సమష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. హిందీ భాషపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు, సాధారణ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రజల మధ్య విభజన సృష్టించడానికే భాజపా ఈ సమస్యను తీసుకొస్తోందని ఆరోపించింది.
Published : 29 Apr 2022 09:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న