Andhra news: ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయడంలేదు: సూర్యనారాయణ
పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల్లో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఒప్పందం మేరకు ఇప్పటికీ జీవోలు రాలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయలేదన్నారు.
Published : 22 Apr 2022 09:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి