రఘురామ వైద్య నివేదికలను భద్ర పరచాలి: హైకోర్టు ఆదేశం
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికల్ని భద్రపరచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించిన జీజీహెచ్ అధికారులు.. కొట్టడం వల్ల గాయాలు కాలేదని నివేదిక అందజేశారు. అయితే, ఆ ఘటన జరిగి రెండేళ్లు పూర్తవడంతో నివేదికలను ధ్వంసం చేసేందుకు సీఐడీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. దీనిపై రఘురామ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు.. వైద్యుల నివేదిక వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించినట్లు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.
Updated : 13 Jun 2023 22:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?