Bengaluru: బెంగళూరు బాంబు కేసును ఎన్‌ఐఏకు అప్పగించిన కేంద్రం

బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Published : 04 Mar 2024 17:06 IST

బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Tags :

మరిన్ని