national News: కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎగుమతి సుంకం విధింపు
దేశం నుంచి ఎగుమతి చేస్తున్న పెట్రోల్ , డీజిల్ , విమాన ఇంధనంపై కేంద్ర ప్రభుత్వంఎగుమతి సుంకాన్ని విధించింది. లీటర్ పెట్రోల్ , విమాన ఇంధనంపై 6 రూపాయలు, డీజిల్ పై 13 రూపాయలు చొప్పున ఎగుమతి సుంకం విధించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడిచమురుపై టన్నుకు 23వేల 250 రూపాయల చొప్పున అదనపు పన్నును కూడా కేంద్రం విధించింది.దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు పెట్రోల్ , డీజిల్ ATF ను ఎగుమతి చేస్తున్నాయి.
Published : 01 Jul 2022 18:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య