CM Jagan: పింఛన్లు తీసేస్తున్నామనే ప్రచారాన్ని నమ్మొద్దు: సీఎం జగన్
వైకాపా ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి కోటాలు, కత్తిరింపులు లేవని సీఎం జగన్ అన్నారు. జనవరి నుంచి సామాజిక పింఛన్ మరో రూ.250 పెంచిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో సభ నిర్వహించారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. పింఛన్లు తీసేస్తున్నామనే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. చంద్రబాబు నాయుడు, తెదేపాపై ఘాటు విమర్శలు చేశారు.
Updated : 03 Jan 2023 16:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్