CM Jagan: పింఛన్లు తీసేస్తున్నామనే ప్రచారాన్ని నమ్మొద్దు: సీఎం జగన్‌

వైకాపా ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి కోటాలు, కత్తిరింపులు లేవని సీఎం జగన్  అన్నారు. జనవరి నుంచి సామాజిక  పింఛన్ మరో రూ.250 పెంచిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో సభ నిర్వహించారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. పింఛన్లు తీసేస్తున్నామనే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. చంద్రబాబు నాయుడు, తెదేపాపై ఘాటు విమర్శలు చేశారు.

Updated : 03 Jan 2023 16:25 IST

వైకాపా ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి కోటాలు, కత్తిరింపులు లేవని సీఎం జగన్  అన్నారు. జనవరి నుంచి సామాజిక  పింఛన్ మరో రూ.250 పెంచిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో సభ నిర్వహించారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. పింఛన్లు తీసేస్తున్నామనే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. చంద్రబాబు నాయుడు, తెదేపాపై ఘాటు విమర్శలు చేశారు.

Tags :

మరిన్ని