Revanth Reddy: ఆ నేతల సైకో ఫ్యాన్స్ వల్లే విద్యుత్ కోతలు!: సీఎం రేవంత్రెడ్డి
కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా తమ అనుచరులైన ఉద్యోగులతో కరెంటు తీసేయిస్తుండటం వల్లే అక్కడక్కడా విద్యుత్ కోతలు వెలుగు చూశాయని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. అనవసరంగా విద్యుత్ కోతలు విధించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో కరెంటు సరఫరా సజావుగా సాగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Published : 17 Mar 2024 15:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు