Andhra news: అనంతపురంలో పెట్రేగిపోయిన భూ అక్రమార్కులు
అనంతపురం జిల్లాలో భూ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. చుక్కల భూముల క్రయవిక్రయాల కోసం ఏకంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ ల సంతకాలనే ఫోర్జరీ చేసి 34 ఎకరాల భూమికి నిరభ్యంతర ధ్రువపత్రం సృష్టించినట్లు అధికారులు తేల్చారు. ఉరవకొండ మాజీ ప్రజాప్రతినిధి తనయుడు ఈ అక్రమార్కుల వెనుక ఉండి ఫోర్జరీ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Published : 06 Jun 2022 19:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్