Vivo: రూ.465కోట్ల వివో నిధులను స్తంభింపజేసిన ఈడీ
చైనా మొబైల్ తయారీ సంస్థ వివో ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పన్ను ఎగవేసేందుకు ఈ కంపెనీ తమ టర్నోవర్లో సుమారు 50శాతం మొత్తాన్ని చైనాకు తరలించినట్లు తెలిపింది. వివిధ బ్యాంకు ఖాతాల్లో వివోకు సంబంధించిన రూ.465 కోట్ల నిధులను స్తంభింపజేసినట్లు వెల్లడించింది. ఈ సంస్థ మాజీ డైరెక్టర్లు జెంగ్ షెన్ ఔ, చాంగ్ చియా గత ఏడాదే చైనాకు పారిపోయినట్లు ఈడీ తెలిపింది.
Published : 07 Jul 2022 21:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!