Punjab: డివైడర్ను ఢీకొని ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు!
పంజాబ్ లుధియానా జిల్లాలోని ఖన్నా ప్రాంతంలో ఓ వంతెనపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్యాంకర్లోని ఇద్దరు వ్యక్తులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వంతెనపై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇంధన ట్యాంకర్ డివైడర్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి అంతకంతకూ పెరిగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
Updated : 03 Jan 2024 17:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్