Anantapur: రోడ్డెక్కితే దుమ్ముధూళి.. నరకం అనుభవిస్తున్న గడేకల్లు జనం

అనంతపురం జిల్లాలో ఆధునీకరణ పేరుతో అప్పటికే ఉన్న రోడ్డును తవ్వేశారు. జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వేలాది వాహనాలతో నిత్యం దుమ్ముధూళి రేగి ఆ ఊరి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. 

Published : 04 Mar 2024 13:56 IST

అనంతపురం జిల్లాలో ఆధునీకరణ పేరుతో అప్పటికే ఉన్న రోడ్డును తవ్వేశారు. జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వేలాది వాహనాలతో నిత్యం దుమ్ముధూళి రేగి ఆ ఊరి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. 

Tags :

మరిన్ని