Agnipath Protest: ‘అగ్నిపథ్’ ఆందోళనలు.. రైల్వే గోదాంకు నిప్పు పెట్టిన నిరసనకారులు
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగిన యువకుల్ని పోలీసులు చెదరగొట్టడంతో సమీపంలోని చిలకలగూడ రైల్వే గోదాంకు వారు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు.
Published : 17 Jun 2022 15:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?