India GDP: మాంద్యం భయాల మధ్య మెరుగ్గా ఉన్న భారత GDP
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు నెలకొన్నా.. భారత జీడీపీ వృద్ధిరేటు మాత్రం మెరుగ్గా ఉంటుందని కోర్న్ ఫెర్రీ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు గతేడాదితో పోలిస్తే 2023లో మెరుగ్గానే పెరుగుతాయని సర్వే తెలిపింది. టైర్ -2, టైర్ -3 పట్టణాలతో పోలిస్తే టైర్ -1 పట్టణాల్లోని ఐటీ ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉంటాయని సర్వేలో వెల్లడైంది. స్థూల ఆర్థికపరిస్థితులు అనుకూలంగా ఉన్నా వ్యాపారాలపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది.
Updated : 17 Jan 2023 11:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..