Business News: 2014-15తో పోలిస్తే భారత్ తలసరి ఆదాయంలో.. దాదాపు 99 శాతం వృద్ధి!
ప్రస్తుత ధరల వద్ద భారతదేశ తలసరి ఆదాయం రూ.1.72 లక్షలకు చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ధరల వద్ద.. తలసరి ఆదాయంలో వచ్చిన వృద్ధి చాలా తక్కువంటూ ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published : 06 Mar 2023 11:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ