Indian Army: సరిహద్దుల వద్ద ‘సుదర్శన్ శక్తి-2023’ మిలటరీ విన్యాసాలు
భారత పశ్చిమ సరిహద్దుల వద్ద 'సుదర్శన్ శక్తి-2023' (Sudarshan Shakti 2023) పేరిట మిలటరీ విన్యాసాలను భారత సైన్యం నిర్వహించింది. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని పశ్చిమ సరిహద్దుల వద్ద నైరుతి కమాండ్ పర్యవేక్షణలో ఈ నెల 22 నుంచి 25 వరకు 'సుదర్శన్ శక్తి 2023' సైనిక విన్యాసాలు జరిగాయి. సాంకేతిక అభివృద్ధి, కార్యాచరణ వ్యూహాలను ప్రామాణీకరించడం ప్రాథమిక లక్ష్యంగా విన్యాసాలు జరిగినట్లు బలగాలు తెలిపాయి.
Published : 26 May 2023 17:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన