YS Jagan: జగన్‌ అఫిడవిట్‌లో లేని ‘సాక్షి’ ఆస్తులు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు.

Published : 24 Apr 2024 10:22 IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. వివిధ సంస్థల్లో వాటాలు చూపినా, ఆ సంస్థల వాస్తవ విలువలను పేర్కొనలేదు. ఇంద్రభవనం లాంటి లోటస్‌పాండ్‌ ఇల్లు, బెంగళూరులో అతిపెద్ద వాణిజ్య భవనాల ఊసెత్తలేదు. సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తులు రూ.757.65 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అఫిడవిట్‌లో చూపించిన ఆస్తులు, పెట్టుబడుల వాస్తవ విలువ లెక్కించినా కొన్నివేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

Tags :

మరిన్ని