Ponguleti: భారాస పాలనలో చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో కరవు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భారాస పదేళ్ల పాలనలో చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పాలనపై బురదచల్లే ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతాంగంపై కపట ప్రేమ చూపుతూ.. రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాల్లో పర్యటించిన ఆయన.. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
Published : 08 Apr 2024 19:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన